ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, ఝార్ఖండ్లో భూ ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం ఉదయం 6.55 గంటల సమయంలో ఝార్ఖండ్లోని జంషెడ్పూర్లో భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హంపిలో రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో భూమి కంపించింది.
దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూప్రకంపనలు - jharkhand earthquake news
దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఝార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో భుమి స్వల్పంగా కంపించింది. అయితే ఎలాంటి నష్టం లేకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
భూకంపం వల్ల ఎలాంటి నష్టం లేకపోవడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు.