తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఝార్ఖండ్​లోని పలు ప్రాంతాల్లో భుమి స్వల్పంగా కంపించింది. అయితే ఎలాంటి నష్టం లేకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

By

Published : Jun 5, 2020, 12:37 PM IST

earthquake in three states in india
దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్​తో పాటు కర్ణాటక, ఝార్ఖండ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం ఉదయం 6.55 గంటల సమయంలో ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హంపిలో రిక్టర్‌ స్కేల్‌పై 4 తీవ్రతతో భూమి కంపించింది.

భూకంపం వల్ల ఎలాంటి నష్టం లేకపోవడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details