ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పులివెందులలో వైకాపా ఏకగ్రీవం.. బైక్​ ర్యాలీ

By

Published : Mar 14, 2021, 7:55 PM IST

కడప జిల్లా పులివెందులలో 33 వార్డుల్లో వైకాపా ఏకగ్రీవమైంది. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా అత్యధిక స్థానాలను సాధించటంపై.. పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పులివెందుల బస్టాండ్ కూడలి నుంచి పూల అంగళ్ల కూడలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ycp unanimously wins in municipal elections at pulivendula in kadapa district
పులివెందులలోని 33స్థానాల్లో వైకాపా ఏకగ్రీవం

ABOUT THE AUTHOR

...view details