ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యాభర్తలపై వైకాపా నాయకుల దాడి

కడప జిల్లా చింత కొమ్మదిన్న మండలానికి చెందిన భార్య భర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఇద్దరికి గాయాలవగా బాధితులను రిమ్స్​కు తరలించారు.

By

Published : Jun 25, 2020, 8:09 PM IST

భార్యాభర్తల పై వైకాపా నాయకులు దాడి
భార్యాభర్తల పై వైకాపా నాయకులు దాడి

కడప జిల్లా చింత కొమ్మదిన్న మండలానికి చెందిన భార్యాభర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవగా బాధితులను చికిత్స నిమిత్తం రిమ్స్​కు తరలించారు. పొలంలో పనులు చేస్తుండగా వైకాపా నాయకులు దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ నుంచి పోలీసులు ఇప్పటి వరకు ఫిర్యాదు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:చెట్టుకు ఉరి వేసుకుని.. మతి స్తిమితం లేని యువకుడు ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details