ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మరక్షణ కోసం.. అటవీశాఖ అధికారులకు రివాల్వర్

కడప జిల్లాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న తమిళ కూలీలను బద్వేలు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

By

Published : Aug 17, 2019, 4:24 PM IST

తుపాకి

తుపాకి

అటవీశాఖ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం అటవీశాఖ అధికారులకు తుపాకులు అందజేసింది. గతంలో కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులపై దాడి చేసి కొందరిని హతమార్చడం జరిగింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం తుపాకులను అందజేసింది. సిద్ధవటం, ఒంటిమిట్ట, కడప, రాయచోటి, వేంపల్లి అటవీ శాఖ రేంజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details