ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నుల పండువగా రథోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాలలో త్రేతేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది.

By

Published : Mar 6, 2019, 8:06 PM IST

వైభవంగా త్రేతేశ్వరస్వామి రథోత్సవం

వైభవంగా త్రేతేశ్వరస్వామి రథోత్సవం
కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాల గ్రామంలో వెలసిన త్రేతేశ్వరస్వామి స్వామివారికిరథోత్సవం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామికి పంచామృతాభిషేకాలు చేశారు. ఉత్సవ మూర్తులనుఅలంకరించారు. స్వామివారిని అత్తిరాల కొండపై నుంచి పల్లకిలో తీసుకొచ్చారు. అనంతరం నూతనరథంలో కూర్చోబెట్టారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులశివనామ స్మరణ మధ్యస్వామివారు పుర వీధుల్లో ఊరేగారు.

ABOUT THE AUTHOR

...view details