ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 18, 2020, 5:37 PM IST

ETV Bharat / state

బద్వేల్​లో చేపల వేటకెళ్లి వ్యక్తి మృతి

చెరువులో చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన కడప జిల్లా బద్వేలు పెద్ద చెరువులో జరిగింది.

Man killed in fishing in Badwell at badwel kadapa district
బద్వేల్​లో చేపల వేటకెళ్లి వ్యక్తి మృతి

కడప జిల్లా బద్వేల్ పెద్ద చెరువులో చేపల వేట కోసం వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇటీవల కురిసిన వర్షానికి చెరువు నిండా నీరు ఉండటంతో...లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లడంతో తిరిగి రాలేక నీటిలో మునిగిపోయాడు.

నీటిలో తేలియాడుతూ కనిపించడంతో... బద్వేలుకు చెందిన చెన్నయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదీ చదవండి:

డిసెంబర్​ ​25న ఇళ్ల స్థలాల పంపిణీ... సీఎం జగన్ కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details