ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన

ముఖ్యమంత్రి జగన్ రేపు కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు.  పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

By

Published : Sep 1, 2019, 4:57 AM IST

jagan_tour_at_pulivendula

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి పురస్కరించుకుని ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద సీఎం జగన్ రేపు నివాళులు అర్పించనున్నారు. అనంతరం భాకరాపురంలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రహదారులు, భవనాల అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో జగన్ సమీక్షించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి తిరిగి చేరుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details