ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిమెంట్ లోడ్ కంటైనర్‌లో మంటలు.. రూ.10 లక్షల నష్టం

By

Published : Sep 11, 2021, 9:17 PM IST

Updated : Sep 11, 2021, 10:11 PM IST

అగ్నిప్రమాదం
అగ్నిప్రమాదం

21:15 September 11

సిమెంట్ లోడ్ కంటైనర్‌లో మంటలు

కడప జిల్లా బద్వేలు-మైదుకూరు రహదారిలో రాణీబావి వద్ద ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా  సిమెంట్ లోడ్ కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి  లారీ డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా బయటపడ్డారు. కానీ రూ.10 లక్షల సరకు నష్టం జరిగింది. 

ఇదీ చదవండి:గణేశ్‌ విగ్రహ ఊరేగింపులో అపశ్రుతి... 8 మందికి గాయాలు

Last Updated : Sep 11, 2021, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details