ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆగస్టు 1న సీఎం జగన్ జెరూసలేం పర్యటన

By

Published : Jul 26, 2019, 5:50 PM IST

ఆగస్టు 1న సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లనున్నారు. 4వ తేదీ వరకు జెరూసలేంలోనే ఉండనున్నారు.

జెరూసలేం పర్యటనకు ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​ రెడ్డి ఆగస్టు 1న కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లనున్నారు. 4వ తేదీ వరకు జగన్ జెరూసలేంలోనే ఉండనున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎస్ఎస్‌జీ ఎస్పీ సెంథిల్‌కుమార్, వ్యక్తిగత భద్రతాధికారి జోషి వెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details