ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగుదేశంలో చేరిన వైకాపా నేతలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో నేతలు పార్టీలు మార్చేస్తున్నారు. పశ్చిమగోదావరిజిల్లాకు చెందిన కొందరు వైకాపా నాయకులు... తెలుగుదేశం గూటికి చేరారు. అంతలోనే ఆ పార్టీ తరఫున పోటీకి సై అన్నారు.

By

Published : Mar 10, 2020, 3:01 PM IST

ysrcp leader Koppula Srinivasa Reddy joined tdp
వైకాపా నేత కొప్పుల శ్రీనివాస రెడ్డి

వైకాపా నేత కొప్పుల శ్రీనివాస రెడ్డి

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పంగిడిగూడెం గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు కొప్పుల శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు. కండువా మార్చుకున్న క్షణాల్లోనే ఆయన... జంగారెడ్డి గూడెం మండలం తెదేపా జడ్పీటీసీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ మార్పు పట్టణ పరిధిలోనూ కొంత అలజడి రేగింది.

మున్సిపల్ ఛైర్మన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడం.. ఆ పదవికి కొత్తవారి పేర్లుో వైకాపా పరిశీలిస్తోంది. అందుకే ఆశావాహులు అధికార పార్టీకి రాజీనామా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఇవీ చూడండి...

పశ్చిమగోదావరిలో జడ్పీ, ఎంపీటీసీల నామినేషన్లు ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details