ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్యాయంగా ఇరికిస్తున్నారు'

ఓట్ల తొలగింపు విషయంలో తమను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని... పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైకాపా నాయకులు పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కావాలని తమపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

By

Published : Mar 6, 2019, 12:30 PM IST

పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న వైకాపా నాయకులు

ఓట్ల తొలగింపు విషయంలో తమను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని... పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైకాపా నాయకులు పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. మొత్తం 25 మంది అనుమానితులను పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సై విచారణ చేశారు. వారి నుంచి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు స్టేషన్​కు వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కావాలని తమపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న వైకాపా నాయకులు

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details