వేణుగోపాల స్వామి భూముల ఆక్రమణలపై వివాదం..
పశ్చిమ గోదావరి జిల్లాలోని వేణుగోపాల స్వామి ఆలయ భూముల ఆక్రమణలను దేవాదాయశాఖ అధికారులు నిలిపివేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న తమను ఇప్పటికిప్పుడు ఖాలీ చేయమంటే ఎలా అంటూ అధికారులు ప్రశ్నించారు.
వేణుగోపాల స్వామి భూముల ఆక్రమణలపై వివాదం..