ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

By

Published : Aug 1, 2020, 9:17 AM IST

పొలంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా ఇప్పలవలస గ్రామంలో జరిగింది. చేతికి అందివచ్చిన కొడుకు మృత్యువాత పడటంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి
విద్యుదాఘాతంతో యువకుడు మృతి

విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం ఇప్పలవలస గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. పొలంలో విద్యుదాఘాతానికి గురై దుడి కిశోర్ అనే యువకుడు మృతి చెందాడు. సాగునీటి మోటర్ ఆన్​చేసే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చేతికి అందివచ్చిన కొడుకు మృత్యువాత పడటంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ABOUT THE AUTHOR

...view details