ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లాక్​డౌన్ తర్వాత అనకాపల్లిలో తెరుచుకున్న ఆలయాలు

By

Published : Aug 28, 2020, 11:03 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో లాక్​డౌన్ నుంచి ఇప్పటివరకు ఆలయాలు తెరుచుకోలేదు. శుక్రవారం నుంచి కొన్ని దేవాలయాలు తెరచి భక్తులకు అనుమతి ఇచ్చారు.

Temples opened in Anakapalle after lockdown
లాక్​డౌన్ తర్వాత అనకాపల్లిలో తెరుచుకున్న ఆలయాలు


విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా లాక్​డౌన్ నుంచి ఆలయాలు తెరుచుకోలేదు. శుక్రవారం నుంచి కొన్ని దేవాలయాలు తెరచి భక్తులకు అనుమతి ఇచ్చారు. అనకాపల్లి పట్టణంలోని భోగ లింగేశ్వర, సిద్దిలింగేశ్వర, కాశీ విశ్వేశ్వర, అభయ ఆంజనేయ దేవాలయాలను శుక్రవారం తెరిచారు. భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో ఆదినారాయణ తెలిపారు. భక్తులు మాస్కులు ధరించి రావాలని ఆలయ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details