ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాడేరులో శానిటైజ్ టన్నెల్.. పరిశీలించిన ఎమ్మెల్యే

By

Published : Apr 14, 2020, 1:29 PM IST

విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం వద్ద ఏర్పాటు చేసిన శానిటేషన్ టన్నెల్​ను ఎమ్మెల్యే భాగ్యలక్మి పరిశీలించారు.

vishaka district
పాడేరులో శానిటైజ్ టన్నల్.. పరిశీలించిన ఎమ్మెల్యే

విశాఖ మన్యం పాడేరు ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం గరికబంద వద్ద ఏర్పాటు చేసిన శానిటేషన్ టన్నెల్ ను.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్మి పరిశీలించారు. పనితీరు తెలుసుకున్నారు. ఏజెన్సీలో ప్రవేశించే వారు ఈ టన్నెల్ నుంచి నడిచి వెళ్లేలా ఏర్పాటు చేశారు. వారిపై.. వైరస్ నాశక ద్రావకాన్ని చల్లించేలా టన్నెల్​ను రూపొందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details