ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

విశాఖ జిల్లా హుకుంపేట మండలం జామిగుడలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు.

By

Published : May 1, 2019, 9:52 PM IST

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. విశాఖ జిల్లా హుకుంపేట మండలం జామిగుడలో జరిగిన ఈ ఘటనలో... 14 మంది గాయపడ్డారు. పనిలో ఉండగా ఒక్కసారిగా ఈగలు చెలరేగాయని కూలీలు తెలిపారు. వాటిని చూసి ఊరివైపు పరుగు తీసి.. ఓ ఇంట్లో దాక్కున్నామని తెలిపారు. ఈగల దాడిలో గాయపడిన గ్రామస్థులు... వైద్యం కోసం పాడేరు ఆసుపత్రిలో చేరారు.

For All Latest Updates

TAGGED:

mgneregabees

ABOUT THE AUTHOR

...view details