ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ఏడాది ఆఖరు నుంచి కియా మోటార్స్‌ జీఎస్టీ

వస్తు సేవల పన్నువల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో 23 శాతం వృద్ధి కన్పించిందని..... ఇది వచ్చే ఏడాదికి మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జీఎస్టీ ప్రధాన ముఖ్య కమిషనర్ హరేరాం తెలిపారు. దేశంలోని జీఎస్టీ సానుకూల ఫలితాలను అందుకుంటున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటన్నారు. అనంతపురంలో కియా మోటార్స్ ద్వారా జీఎస్టీ రూపంలో ఆదాయం ఈ ఏడాది ఆఖరు నుంచి రావడం మొదలవుతుందంటున్న   కేంద్ర జీఎస్టీ ప్రధాన ముఖ్య కమిషనర్ హరేరాంతో ఈటీవీ భారత్‌ ముఖాముఖి.

By

Published : Jul 4, 2019, 7:41 AM IST

కేంద్ర జీఎస్టీ ప్రధాన ముఖ్య కమిషనర్ హరేరాం

కేంద్ర జీఎస్టీ ప్రధాన ముఖ్య కమిషనర్ హరేరాం

.

For All Latest Updates

TAGGED:

kiamotorsgst

ABOUT THE AUTHOR

...view details