ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

" గ్రానైట్ మాఫియా నుంచి కల్యాణపులోవ రిజర్యాయర్​ను కాపాడండి"

గ్రానైట్ కారణంగా తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని... చోడవరం కల్యాణపులోవ ప్రాంత గ్రామస్థులు  విశాఖలోని జీవీఎంసీ గాందీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

By

Published : Jul 15, 2019, 4:38 PM IST

విశాఖలో జీవీఎంసీ గాందీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కల్యాణపులోవ ప్రాంత గ్రామస్థులు

విశాఖలో జీవీఎంసీ గాందీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కల్యాణపులోవ ప్రాంత గ్రామస్థులు

విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో... చోడవరం కల్యాణపులోవ ప్రాంత గ్రామస్థులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. కల్యాణపులోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో గ్రానైట్ తవ్వకాల వల్ల సాగునీటితోపాటు తాగునీరుకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు పిర్యాదు చేసినా, సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details