ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్​ఎస్​టీఎల్​ ఆధ్వర్యంలో హిందీ పక్షోత్సవాలు

విశాఖలో ఎన్​ఎస్​టీఎల్​ ఆధ్వర్యంలో హిందీ పక్షోత్సవాలు నిర్వహించారు. హిందీ భాషా పక్షోత్సవాల కమిటీ ఛైర్మన్​ బీవీ రమణరావు, సీనియర్​ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

By

Published : Sep 16, 2020, 12:51 PM IST

ఎన్​ఎస్​టీఎల్​ ఆధ్వర్యంలో  హిందీ పక్షోత్సవాలు
ఎన్​ఎస్​టీఎల్​ ఆధ్వర్యంలో హిందీ పక్షోత్సవాలు

దేశ సమైక్యతకు హిందీ భాష తోడ్పడుతుందని నేవల్​ సైన్స్​ అండ్​ టెక్నాలజికల్​ లేబరేటరీ సంచాలకుడు డా. ఆర్​.నందగోపన్​ అన్నారు. విశాఖ ఎన్​ఎస్​టీఎల్​లో నిర్వహిస్తున్న హిందీ పక్షోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

దేశంలో సమైక్యత, సామరస్యం నెలకొల్పడానికి హిందీ భాష ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో హిందీ భాషా పక్షోత్సవాల కమిటీ ఛైర్మన్​ బీవీ రమణరావు, సీనియర్​ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details