ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొరికిన గంజాయి.. పారిపోయిన నిందితులు

440 కిలోల గంజాయిని అక్రమంగా కారులో తరలిస్తుండగా .. నరసాపురం సమీపంలో అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో పట్టుకున్నారు. నిందితులు పరారు కాగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

By

Published : Jul 15, 2019, 2:03 PM IST

దొరికిన గంజాయి.. పారిపోయిన నిందితులు

విశాఖ మన్యం నుంచి అక్రమంగా తరలిస్తున్న 440 కిలోల గంజాయిని విశాఖపట్నం ఏక్సిస్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. మన్యం నుంచి కారులో తరలిస్తుండగా నర్సీపట్నం సమీపంలో గుర్తించారు. ముందస్తు సమాచారంతో ఈ గంజాయి రవాణా గుట్టురట్టు చేశారు. గంజాయి దొరికింది కానీ... నిందితులు మాత్రం అక్కడి నుంచి పరారయ్యారు. కారును స్వాధీనం చేసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

దొరికిన గంజాయి.. పారిపోయిన నిందితులు

ABOUT THE AUTHOR

...view details