ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వి'శోక' తీరంలో ఆగని కన్నీరు...

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో విశాఖ వాసులు చిక్కుకున్నారు. తమ వారు ఏమయ్యారో తెలియక వీళ్లంతా కంగారుపడుతున్నారు. ఇంకొందరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడిపి వస్తామని వెళ్లిన వారు అర్థాంతరంగా ప్రమాదంలో చిక్కుకుపోవడంతో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అదిత్య పవన్ అందిస్తారు.

By

Published : Sep 16, 2019, 12:14 PM IST

Updated : Sep 16, 2019, 12:54 PM IST

విశాఖ బాధితుల కుటుంబవివరాలు

.

బోరున విలపిస్తున్న పడవ మునక బాధితులు
Last Updated : Sep 16, 2019, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details