ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. 25 కోట్ల నష్టం

తెలంగాణలోని మహబూబాబాద్​ జిల్లా కేంద్రం శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోల్డ్​ స్టోరేజ్​ గోదాములో మంటలు చెలరేగాయి. రూ. 25 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.

అగ్నిప్రమాదం

By

Published : Jul 24, 2019, 11:59 PM IST

మహబూబాబాద్​లో అగ్ని ప్రమాదం, 25 కోట్ల నష్టం

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని కనకదుర్గ కోల్డ్ స్టోరేజ్​లో మంటలు చెలరేగాయి. గోదాము లోపలి నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 7 గంటల పాటు కొనసాగిన మంటల కారణంగా... 25 కోట్ల రూపాయన మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details