కులం పేరుతో దూషించారని ఇచ్ఛాపురం కార్యదర్శి పీఎస్లో ఫిర్యాదు
పింఛన్ తొలగించానని ఆరోపిస్తూ తనను కులం పేరుతో దూషించాడని... బిర్లంగికి చెందిన మాజీ సర్పంచ్ కుమారుడుపై ఇచ్ఛాపురం కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపధ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కులం పేరుతో దూషించారని ఇచ్ఛాపురం కార్యదర్శి ఫిర్యాదు