ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కులం పేరుతో దూషించారని ఇచ్ఛాపురం కార్యదర్శి పీఎస్​లో ఫిర్యాదు

పింఛన్ తొలగించానని ఆరోపిస్తూ తనను కులం పేరుతో దూషించాడని... బిర్లంగికి చెందిన మాజీ సర్పంచ్ కుమారుడుపై ఇచ్ఛాపురం కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపధ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By

Published : Oct 4, 2019, 9:04 PM IST

కులం పేరుతో దూషించారని ఇచ్ఛాపురం కార్యదర్శి ఫిర్యాదు

కులం పేరుతో దూషించారని ఇచ్ఛాపురం కార్యదర్శి ఫిర్యాదు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్లం బిర్లంగికి చెందిన ఓ వ్యక్తి తనను కులం పేరుతో దూషించినట్లు కార్యదర్శి గ్రామీణ పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణకు డీఎస్పీ శివరాంరెడ్డి బిర్లంగిలో విచారణ జరిపారు. నియోజకవర్గంలో ఒంటరి మహిళల పింఛన్ తొలగించినట్లు మాజీ సర్పంచ్ కుమారుడు సూర్యనారాయణ రెడ్డి ఆరోపించాడని... తన విధులకు ఆటంకం కలిగించాడని... పోలీసుల వద్ద కార్యదర్శి పేర్కొన్నాడు. దర్యాప్తు పూర్తి చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details