ప్రకాశం జిల్లా కొండెపి మండలంలో మూసీ నదిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు ముప్పవరం గ్రామానికి చెందిన ముప్పవరం బ్రహ్మయ్య, కండ్లకుంట వెంకట్రావులుగా గుర్తించారు. యం వేములపాడులో బందువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు
మూసీ నదిలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. మృతులు ముప్పవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మూసీ నదిలో పడి ఇద్దరు మృతి