ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆమంచితో అన్నీ అనర్ధాలే- మళ్లీ అవకాశమివ్వొద్దు'

ప్రకాశంజిల్లా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ అధికార దుర్వినియోగం చేశారనీ.. ఇకపై అలా జరగనివ్వనని చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. వేటపాలెం మండలం దేశాయిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

By

Published : Apr 4, 2019, 9:19 AM IST

శ్రీరామ్ మాల్యాద్రి ఎన్నికల ప్రచారం

శ్రీరామ్ మాల్యాద్రి ఎన్నికల ప్రచారం
ప్రకాశం జిల్లా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ అధికార దుర్వినియోగం చేశారనీ.. ఇకపై అలా జరగనివ్వబోనని చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. వేటపాలెం మండలం దేశాయిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీతతో కలిసి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం రోడ్​ షో, బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమనీ.. భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details