ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దంకిలో పాన్ మసాలా​ గోదాంపై పోలీసులు దాడి

ప్రకాశం జిల్లా అద్దంకి లో నిల్వఉంచిన పాన్ మసాలా గోదాముపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు16లక్షలు సరకును సీజ్​ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

By

Published : Aug 23, 2019, 9:16 AM IST

అద్దంకిలో పాన్​ గోదాముపై పోలీసులు దాడి

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని గురకాయ పాలెలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన పాన్​మసాలా గోదాముపై పోలీసులు దాడులు చేశారు. 30 గోతాలలో 150 చిన్న బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు విలువ సుమారు 16లక్షలు ఉంటుందని దర్శి డీఎస్పీ ప్రకాష్​రావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పాన్​ మసాలా పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాష్​రావు ప్రజలను హెచ్చరించారు.

అద్దంకిలో పాన్​ గోదాముపై పోలీసులు దాడి

ABOUT THE AUTHOR

...view details