ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంట పాటు కురిసిన వర్షానికి వరి కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. వరద నీటితో మడులు నిండిపోయాయి. పంట చేతికి వస్తున్న సమయంలో కురిసిన ఈ అకాల వర్షం అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

By

Published : Feb 10, 2020, 1:59 PM IST

Damage to farmer with premature rain
అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం

అకాల వర్షంతో తడిసిపోయిన వరి మడులు

ఇదీ చూడండి:

వైఎస్ మార్క్​ను జగన్ చెరిపేస్తున్నారు: శైలజానాథ్

ABOUT THE AUTHOR

...view details