ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 15, 2020, 8:48 PM IST

ETV Bharat / state

గురువారం నుంచి రెడ్​జోన్​ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్​డెలివరీ

నాయుడుపేటలోని రెడ్​ జోన్​ ప్రాంతాల్లో గురువారం నుంచి పేదలకు నిత్యావసరాలు పంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి లబ్దిదారునికి 5 కేజీల బియ్యం, కేజీ శనగలు ఇంటింటికి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

essentials will supply from tommorrow in naidupeta redzones
రెడ్​జోన్​ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్​డెలివరీ

నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని రెడ్​జోన్​ ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రతి లబ్దిదారుడికి ఐదు కేజీల బియ్యం, కేజీ శనగలు ఇంటింటికీ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

రెడ్​జోన్​ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్​డెలివరీ

ABOUT THE AUTHOR

...view details