ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈదురుగాలుల ధాటికి వాహనాలు బోల్తా

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు జాతీయ రహదారిపై వాహనాలు బోల్తాపడ్డాయి.

By

Published : Jun 2, 2019, 10:22 PM IST

వాహనాలు బోల్తా

ఈదురుగాలుల ధాటికి వాహనాలు బోల్తా

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వైద్యశాల సమీపంలో జాతీయ రహదారిపై రెండు కంటైనర్లు... లారీలు.. ఒక బొలెరో వాహనం బోల్తా పడ్డాయి. ఉన్నట్టుండి వీచిన గాలుల ధాటికి రహదారి పక్కనున్న బోర్డులు విరిగిపడ్డాయి. రహదారిపై వెళ్తున్న రెండు లారీలు ఒక బొలెరో వాహనం రహదారి మధ్యలో డివైడర్​పై బోల్తా పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

ABOUT THE AUTHOR

...view details