ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టు కూలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం జరిగింది. చెట్టుకూలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు మరణించారు.

By

Published : Apr 29, 2021, 10:35 PM IST

ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు మృతి
చెట్టు కూలి.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని బసపురం వద్ద విషాదం జరిగింది. రహదారి పక్కన ఉన్న చెట్టు... ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కూలి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details