ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 23, 2019, 10:08 AM IST

ETV Bharat / state

శ్రావణ శుక్రవారం సందర్భంగా కిటకిటలాడిన ఆలయాలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలన్నీ కిటకిటాలాడాయి. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల శ్రీ కాళికాంబ ఆలయానికి భక్తజనం పోటెత్తారు. అమ్మవారిని... బంగారుచీరతో అలంకరించి.. విశేషపూజలు చేశారు.

temples-resh-for-festive-friday-in-ap

శ్రావణ శుక్రవారం సందర్భంగా కిటకిటలాడిన ఆలయాలు

.

For All Latest Updates

TAGGED:

temples

ABOUT THE AUTHOR

...view details