ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా పథకాలే మళ్లీ గెలిపిస్తాయి'

ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.

By

Published : Mar 23, 2019, 8:56 PM IST

తెదేపా ప్రచారం

తెదేపా ప్రచారం
ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి జీవీ జయనాగేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన ఆయన..ఇంటింటికి తిరుగుతూఓట్లను అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details