ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత'

కర్నూలులో పోలీసు అమరవీరుల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. కొండారెడ్డి బురుజు నుంచి పోలీసు సిబ్బంది మారథాన్ నిర్వహించారు.

By

Published : Oct 17, 2019, 11:33 AM IST

Updated : Oct 17, 2019, 11:49 AM IST

police_Immortals_varosthavalu

'అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత'

పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా.. కొండారెడ్డి బురుజు వద్ద కర్నూలు ఎస్పీ ఫిక్కీరప్ప, ఎమ్మెల్యే హఫీజ్​ ఖాన్ మారథాన్ ప్రారంభించారు. రాజ్ విహార్ కూడలి, ఆర్.ఎస్.రోడ్డు, కోట్ల సర్కిల్ మీదుగా పోలీసు కార్యాలయం వరకు పరుగు సాగింది. అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. పోలీసు సేవలను కీర్తించారు.

Last Updated : Oct 17, 2019, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details