ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మల్లన్న కొండపై మహాశివరాత్రి

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ప్రారంభమైన స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, లిగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం కన్నుల పండువగా జరుపనున్నారు. రాత్రి 12 గంటలకు శ్రీభమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.

By

Published : Feb 21, 2020, 9:06 AM IST

maha sivaratri celabrations at srisailam
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details