కర్నూలు జిల్లా నంద్యాలలో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. నంద్యాల సమీపంలో పురపాలక సంఘానికి చెందిన డంప్ యార్డ్ లో మృతదేహాన్ని పూడ్చుతుండగా.. స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చి ప్రభుత్వ వైద్యశాల అవరణలో ఉంచారు.
కరోనా భయం: మృతదేహాన్ని పూడుస్తుండగా అడ్డుకున్న ప్రజలు
కర్నూలు జిల్లా నంద్యాలలో మృతదేహాన్ని డంప్ యార్డ్ లో పూడుస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం కావడంలో అభ్యతరం తెలిపారు.
మృతదేహం పూడ్చేందుకు స్థానికల అడ్డగింత