ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 1, 2020, 10:10 AM IST

ETV Bharat / state

పుష్కరాలకు చివరి రోజు... నదీ స్నానాలకు అనుమతి

తుంగభద్ర పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కావటంతో భక్తులకు సంకల్ భాగ్​ పుష్కర ఘాట్​ వద్ద నదిలో దిగి స్నానాలు చేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.

Last day pushkars river bathing allowed at kurnool district
చివరి రోజు పుష్కరాలు...తుంగభద్ర నది స్నానాలకు అనుమతి

తుంగభద్ర నది పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజు కావటంతో భక్తులు కర్నూలు నగరంలోని సంకల్ భాగ్ పుష్కర ఘాట్ వద్ద ఎక్కువ సంఖ్యలో స్నానాలు చేస్తున్నారు. పుష్కరాలు చివరి రోజు కావటంతో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు నదిలో స్నానాలకు అధికారులు అనుమతి ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details