ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదం చూసి చలించిన ఎమ్మెల్యే..!

తులసీపురం సమీపంలో  రోడ్డు ప్రమాదం జరిగింది. సరిగ్గా అదే సమయంలో  అటువైపు  వెళుతున్న కోడుమూరు శాసనసభ్యులు సుధాకర్ క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేయించారు. తన కారులో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

By

Published : Dec 3, 2019, 7:54 PM IST

kodamoor mla helped to road accident victims in kurnool district
క్షతగాత్రులకు సాయం చేస్తున్న ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా తులసిపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటో ఢీకొని గాయలపాలైన ఎదురూరు గ్రామానికి చెందిన రాజు, అతని భార్య రోడ్డుపై పడిఉన్నారు. అదే సమయంలో తులసిపురం పర్యటన ముగించుకొని వెళుతున్న ఎమ్మెల్యే సుధాకర్... వారికి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారిని తన కారులో ఆసుపత్రికి తరలించారు. దగ్గరుండి చికిత్స చేయించారు.

క్షతగాత్రులకు సాయం చేస్తున్న ఎమ్మెల్యే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details