ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 20, 2020, 12:24 PM IST

ETV Bharat / state

మద్యానికి డబ్బులివ్వలేదని భార్యపై కత్తితో దాడి

కర్నూలు జిల్లా నంద్యాలలో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యపై ఓ వ్యక్తి దాడి చేశాడు. తలపై కత్తితో కొట్టాడు. ఆ మహిళను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

husband attack on wife at karnool district
మద్యానికి డబ్బులివ్వలేదని భార్యపై కత్తితో దాడి

కర్నూలు జిల్లా నంద్యాలలో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యపై దాడి చేశాడు. నరసింహులు అనే వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వమని భార్యాను అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కత్తితో తలపై కొట్టాడు. ఆ మహిళకు తలపై, ముఖం మీద గాయాలయ్యాయి. ఆ మహిళను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details