మరుగుజ్జుకు అరుదైన శస్త్ర చికిత్స
కర్నూలులోని గౌరీ గోపాల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన 22 ఏళ్ల మరుగుజ్జుకు.. గుండె శస్త్ర చికిత్స చేశారు.
కర్నూలు అరుదైన శస్త్ర చికిత్స!
కర్నూలులోని గౌరీ గోపాల్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన 22 ఏళ్ల ప్రేమక్క... మరుగుజ్జు యువతి. ఆమె బరువు 15 కేజీలు మాత్రమే. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమెకు.. వైద్యులు కష్టపడి మైట్రల్ వాల్వ్ రీప్లేస్ మెంట్ చేశారు. శస్త్ర చికిస్త విజయవంతమయ్యిందని..ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు.