కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలో నలుగురికి గాయాలు అయ్యాయి.పట్టణ శివారులో ఉన్న మాస మసీద్ వద్ద యువకులు మద్యం తాగుతూ ఘర్షణ పడ్డారు. ఇరువర్గాల యువకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకోగా...నలుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆదోని ఆసూపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు
కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
ఘర్షణ