ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 12, 2021, 8:28 PM IST

ETV Bharat / state

ఆదోనిలో విషాదం... తీవ్ర అస్వస్థతతో రైతు మృతి

కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చి రైతు చంద్ర.. ఆరోగ్యం విషమించి మృతి చెందాడు.

former-death-on-stretcher-in-adhoni-kurnool-district
ఆదోనిలో అస్వస్థతతో రైతు మృతి

ఆదోనిలో అస్వస్థతతో రైతు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన ఆకుల చంద్ర.. రెండు రోజులుగా జ్వరం, ఆయాసంతో ఇబ్బంది పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం అతడిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో స్ట్రెచర్​పై ఆసుపత్రికి తరలిస్తుండగానే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

ABOUT THE AUTHOR

...view details