ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 17, 2021, 7:22 PM IST

ETV Bharat / state

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు.

Construction worker died
భవన నిర్మాణ కార్మికుడు మృతి

ఆదోనిలో విద్యుదాఘాతంతో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. కల్లుబావికి చెందిన ఈరన్న.. భాస్కర్ రెడ్డి కాలనీలో కొత్త ఇంటికి సెంట్రింగ్​ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details