ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోహరాపురం వారథి పూర్తి చేయాలని భాజపా-జనసేన డిమాండ్

కర్నూలు నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న జోహరాపురం వారథిని వెంటనే పూర్తి చేయాలని భాజపా- జనసేన నాయకులు డిమాండ్ చేశారు.

By

Published : Sep 21, 2020, 8:10 PM IST

BJP-Janasena demand for completion of Joharapuram bridge
జోహరాపురం వారథి పూర్తి చేయాలని భాజపా- జనసేన డిమాండ్

కర్నూలు నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న జోహరాపురం వారథిని వెంటనే పూర్తి చేయాలని భాజపా-జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ వంతెన పూర్తి కాకపోవటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని... జనసేనాని పవన్ కల్యాణ్ సైతం దీనిని పరిశీలించినట్లు గుర్తు చేశారు. వెంటనే వంతెనను పూర్తి చేయాలని లేదంటే... స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details