కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని దళిత సంఘాలు వైకాపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్యాంక్ ఛైర్మన్ రాజశేఖర్, సునీల్, ఉసేని తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరులో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని దళిత సంఘాలు వైకాపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఎమ్మిగనూరులో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు
TAGGED:
Jagjivanam ram vardhanthi