ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరులో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని దళిత సంఘాలు వైకాపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

By

Published : Jul 6, 2020, 1:17 PM IST

Babu Jagjjivan Ram death anniversary celebrations in emmiganuru
ఎమ్మిగనూరులో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని దళిత సంఘాలు వైకాపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్యాంక్ ఛైర్మన్ రాజశేఖర్, సునీల్, ఉసేని తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details