ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదిలోకి దూకిన మహిళ... కాపాడిన కానిస్టేబుళ్లు

ప్రకాశం బ్యారేజీ 47వ గేట్ వద్ద లక్ష్మీ అనే మహిళ కృష్ణా నదిలోకి దూకింది. ఇది గమనించిన గోపాలరావు, సురేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు మహిళను ప్రాణాలతో కాపాడి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

By

Published : Jun 28, 2020, 10:47 AM IST

Woman Attempted Suicide At Prakasam Barrage
ప్రకాశం బ్యారేజీ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

విజయవాడ కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రకాశం బ్యారేజీ 47వ గేట్ వద్ద లక్ష్మీ అనే మహిళ కృష్ణా నదిలోకి దూకింది. ఇది గమనించిన గోపాలరావు, సురేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు మహిళను ప్రాణాలతో కాపాడారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details