ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుడివాడలో.. అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

By

Published : Feb 1, 2021, 7:56 AM IST

కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని.. పుల్లపాడు వంతెన వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

గుడివాడలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
గుడివాడలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని పుల్లలపాడు వంతెన వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతని వివరాలపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details