ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక తవ్వకాలు ఆపాలంటూ..రైతులు నిరసన

ఇసుక తవ్వకాలను ఆపాలంటూ... చందర్లపాడు మండలంలోని చింతలపాడు రైతులు నిరసన వ్యక్తం చేశారు. తవ్వకాల ద్వారా భూగర్భజలాల తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Nov 5, 2019, 9:49 PM IST

ఇసుక తోలకాలను నిలుపుదల చేయాలని... రైతులు నిరసన

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు నిలుపుదల చేయాలంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. రెండు అడుగుల మేర అనుమతులు తీసుకోని సుమారు 10 అడుగుల మేర ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు తగ్గి పోతున్నాయని.. ఫలితంగా పంటల నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక తోలకాలను నిలుపుదల చేయాలని... రైతులు నిరసన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details