రోడ్డు కూలీలపై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
కృష్ణా జిల్లా చిల్లకల్లు పైవంతెన మీద రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి శుభ్రం చేస్తున్న కూలీలపై కారు దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు కూలీలపై దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి
ఇవీ చదవండి...యువకుడి హత్య... రైలు పట్టాలపై మృతదేహం