ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు కూలీలపై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

కృష్ణా జిల్లా చిల్లకల్లు పైవంతెన మీద రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి శుభ్రం చేస్తున్న కూలీలపై కారు దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

By

Published : May 16, 2019, 12:39 PM IST

రోడ్డు కూలీలపై దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి

చిల్లకల్లు ఫ్లై ఓవర్​ పై ప్రమాదం..!
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పైవంతెన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డును శుభ్రం చేస్తోన్న కూలీలపైకి..వేగంగా వచ్చిన ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో చనిపోయిన వారు గండ్రాయి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details