ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 15, 2020, 1:37 PM IST

ETV Bharat / state

'వాళ్లను పంపించినట్లే..మమ్మల్ని పంపించండి'

జగ్గయ్యపేటలోని రాంకో సిమెంట్స్​లో పని చేస్తున్న ఉద్యోగులను ఫ్యాక్టరీలోకి వెళ్లనీయకుండా ఎల్ఎన్టీలో పని చేస్తున్న వలస కూలీలు అడ్డుకున్నారు. తమను స్వస్థలాలకు పంపించాలని ఆందోళనకు దిగారు.

krishna distrct
వాళ్లను పంపినట్లే..మమ్మల్ని పంపించాండి'

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడులో రాంకో సిమెంట్స్​లో పని చేస్తున్న ఉద్యోగులను ఫ్యాక్టరీలోకి వెళ్లకుండా గేటు వద్ద ఎల్ఎన్టీ ఒడిశా వలస కూలీలు అడ్డుకున్నారు. జార్ఖండ్, బీహార్, చత్తీస్‌గఢ్‌ వలస కూలీలను స్వస్థలాలకు పంపించినట్లుగా తమను కూడా పంపించాలని కూలీలు ఆందోళన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details