ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 8, 2020, 3:12 AM IST

ETV Bharat / state

'కరోనా వైరస్ నివారణ, సహాయ చర్యలకు గవర్నర్ సాయం'

కరోనా వైరస్ నివారణ, సహాయ చర్యలకు సాయం అందించేందుకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముందుకొచ్చారు. తన జీతంలో ఏడాది పాటు 30 శాతం నిధులను అందిస్తామని తెలిపారు.

'కరోనా వైరస్ నివారణ, సహాయ చర్యలకు గవర్నర్ సాయం'
'కరోనా వైరస్ నివారణ, సహాయ చర్యలకు గవర్నర్ సాయం'

కరోనా వైరస్ నివారణ, సహాయ చర్యలకు తమ వంతు సాయం అందించేందుకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముందుకొచ్చారు. ఈ మేరకు గవర్నర్ రాష్ట్రపతికి అంగీకారం తెలుపుతూ లేఖ రాసారు. తన జీతంలో ఏడాది పాటు 30 శాతం నిధులను అందిస్తామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఆర్థిక వెసులుబాటు కోసం ఎంపీ నిధులు, ఉద్యోగుల జీతాలలో కోత వంటి వాటిని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌....తన జీతంలో 30 శాతం నిధులను కరోనా కట్టడికి కేటాయించాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు లేఖ రాసారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details